Sunday, 20 April 2025 02:52:32 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

అతనికి కీలుబొమ్మగా బతకాల్సిన అవసరం నాకులేదు.. : మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

Date : 01 August 2024 04:09 PM Views : 94

Studio18 News - ANDHRA PRADESH / : Narayana Swamy : ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. గెలిచినప్పుడు ఓడిపోయిన వారిని ఇబ్బదులకు గురిచేయడం తగదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందని నారాయణ స్వామి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కొనసాగిస్తాను అని చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. నేడు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆశ పెట్టారు. ఇప్పుడు పేదల కడుపు కొట్టారు. రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గం ద్వారానే విజయం సాధించగలిగారని నారాయణ స్వామి అన్నారు. మా ప్రభుత్వం ఎక్కడో తప్పు చేసిందని ప్రజల్లో తప్పుడు అభిప్రాయం వెళ్ళింది. జగన్ ఇప్పుడయినా కార్యకర్తలతో మాట్లాడి బలపడుతున్నారు. ఈ రకంగా జగన్ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు పెట్టిన మద్యం బ్రాండ్లు ఇప్పుడు కొనసాగుతున్నాయి. మద్యం విషయంలో నేను తప్పు చేసినట్లయితే ఏ శిక్షకైనా సిద్ధమే. వాసుదేవరెడ్డి దగ్గర నేను కీలుబొమ్మగా బ్రతకాల్సిన అవసరం లేదు. నీతి నిజాయితీతో నేను ఎక్సైజ్ మంత్రిగా పనిచేశానని నారాయణ స్వామి అన్నారు. నాకు ఎవరయినా డబ్బులు ఇచ్చారని నిరూపిస్తే ఉరివేసుకుని చస్తానని నారాయణ స్వామి పేర్కొన్నారు. నా కుమార్తె ఓడిపోవడానికి గల కారణాలు నేను చెప్పదల్చుకోలేదు. మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో రికార్డులు తగలపెట్టారు.. అయినా అవన్నీ ఆన్ లైన్ లో వుంటాయి కదా అని నారాయణ స్వామి ప్రశ్నించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :