Sunday, 08 March 2026 10:13:57 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

మావోయిస్టు అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు మృతి..?

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని నారాయ‌ణ‌పూర్ జిల్లాలో చోటు చేసుకున్న భారీ ఎన్‌కౌంట‌ర్‌లో 28 మావోయిస్టులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. వీరిలో మావోయిస్టు అగ్ర‌నేత న

Date : 21 May 2025 12:22 PM Views : 292

Studio18 News - ANDHRA PRADESH / : హైద‌రాబాద్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని నారాయ‌ణ‌పూర్ జిల్లాలో చోటు చేసుకున్న భారీ ఎన్‌కౌంట‌ర్‌లో 28 మావోయిస్టులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. వీరిలో మావోయిస్టు అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు అలియాస్ బ‌స‌వ‌రాజు(67) మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. బ‌స‌వ‌రాజు ఉన్నార‌న్న స‌మాచారంతోనే మాధ్ ప్రాంతాన్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చుట్టిముట్టిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే మావోయిస్టులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ఎదురుకాల్పులు జ‌రిగాయి. నంబాల కేశ‌వ‌రావు స్వ‌స్థ‌లం శ్రీకాకుళం జిల్లా జియ్య‌న్న‌పేట‌. ఈయ‌న తండ్రి ఉపాధ్యాయుడు. వ‌రంగ‌ల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చ‌దివారు. 1984లో ఎంటెక్ చ‌దువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల ప‌ట్ల ఆక‌ర్షితుల‌య్యారు. పీపుల్స్ వార్ వ్య‌వ‌స్థాప‌కుల్లో నంబాల కేశ‌వ‌రావు ఒక‌రు. 2018లో గ‌ణ‌ప‌తి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియమితుల‌య్యారు. 2010లో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 76 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు మృతి ఘ‌ట‌న‌కు నంబాల సూత్ర‌ధారి. గెరిల్లా యుద్ధ వ్యూహాలు ర‌చించ‌డంలో కేశ‌వ‌రావు దిట్ట‌. ఐఈడీల వినియోగంలోనూ ఆయ‌న నిపుణుడు. కేశ‌వ‌రావుపై రూ. 1.5 కోట్ల రివార్డు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :