Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత... ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది. ఈ మూడు దశలు పూర్తి కావడానికి 21 రోజుల వరకు సమయం పడుతుంది. ఈ క్రమంలో దరఖాస్తుల పురోగతి (స్టేటస్)ని ఆన్ లైన్లో ఈజీగా చూసుకునే వెసులుబాటును దరఖాస్తుదారులకు కూటమి సర్కార్ కల్పించింది.
Admin
Studio18 News