Wednesday, 25 June 2025 06:50:41 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Mega DSC: ఏప్రిల్ మొద‌టివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్: సీఎం చంద్ర‌బాబు

కలెక్టర్ల సదస్సును ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగం జూన్‌లో పాఠ‌శాల‌లు తెరిచేలోపు నియామ‌కాలు పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌ ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌తోనే డీఎస

Date : 25 March 2025 11:27 AM Views : 118

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలోని నిరుద్యోగుల‌కు సీఎం చంద్ర‌బాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. ఏప్రిల్ మొద‌టివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. స్కూళ్ల ప్రారంభం నాటికే నియామ‌క ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌న్నారు. స‌చివాల‌యంలో జ‌రుగుతున్న కలెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు. "గ‌త ఐదేళ్ల‌లో ఒక వ్య‌క్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌త పాల‌న‌తో విసిగి మాకు మ‌ద్ద‌తు ఇచ్చారు. ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న‌, సంక్షేమం, అభివృద్ధి అందాలి. వ‌చ్చే నెల మొద‌టి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇస్తాం. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌తోనే డీఎస్సీ భ‌ర్తీ చేస్తాం. జూన్‌లో పాఠ‌శాల‌లు తెరిచేలోపు నియామ‌కాలు పూర్తి కావాలి. 2027 నాటికి పోల‌వ‌రం పూర్తి చేసి తీరుతాం. అమ‌రావ‌తి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్‌. ప్ర‌పంచంలోనే బెస్ట్ మోడ‌ల్‌తో అమ‌రావ‌తిని అభివృద్ధి చేస్తాం"అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :