Saturday, 07 March 2026 08:46:31 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Amaravati: గుడ్‌న్యూస్‌.. రాజధాని రయ్‌రయ్‌.. అమరావతికి బలమైన పునాది!

ఇన్వెస్టర్లకు, పారిశ్రామికవేత్తలకు, ప్రజలకు అందరికీ ఓ క్లారిటీ వస్తుందని.. ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా..ప్రభుత్వాలు మారినా.. అమరావతి దానంతట అదే డెవలప్

Date : 18 March 2025 05:26 PM Views : 336

Studio18 News - ANDHRA PRADESH / : ఫ్యూచర్లో అడ్డంకులు రావొద్దు. అపోహలకు కూడా తావు లేదు. సగటు ఆంధ్రుడు ఏపీ రాజధాని అంటే అమరావతి అని గర్వంగా చెప్పుకోవాల్సిందే. గత ఐదేళ్లలో జరిగిన డ్యామేజ్ చాలు. మళ్లీ అలాంటి సీన్ రిపీట్ కావొద్దు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రెండోసారి నవ్యాంధ్రకు సీఎం అయినప్పటి నుంచి రాజధాని విషయంలో పకడ్బందీ వ్యూహ రచన చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతే. ఫిక్స్ అయిపోండి అంటూ క్లారిటీ ఇస్తోంది. అందుకోసం అమరావతికి కేంద్రం ఆమోదంతో గెజిట్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. అంతేకాదు ఎన్డీయే సర్కార్లో భాగస్వామిగా ఉండటంతో ఇప్పటికే 15వేల కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించారు చంద్రబాబు. మరో పన్నెండు వేల కోట్ల రూపాయలు వివిధ ఏజెన్సీల ద్వారా వస్తాయని కూడా చెబుతున్నారు. ఇంకా మిగతా ప్రాజెక్టుల కోసం కూడా నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నారు. ఈ క్రమంలోనే మూడేళ్లలో అమరావతి రాజధాని పనులు కంప్లీట్ చేస్తామని చెప్తోంది కూటమి సర్కార్. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతే రాజధాని అని శాసనసభలో తీర్మానం చేసింది. టీడీపీ అయిదేళ్ళ పాలనలో అమరావతి రాజధానిగానే చాలా కార్యక్రమాలు చేపట్టారు. క్యాపిటల్ సిటీ నిర్మాణంపై గొప్పగా డిజైన్లు తీర్చిదిద్దారు. అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని ప్లాన్స్ రూపొందించారు. ప్రధాని మోదీని ఆహ్వానించి..రాజధాని పనులను గొప్పగా ప్రారంభించారు. సెక్రటేరియట్తో పాటు కొన్ని బిల్డింగ్స్ పనులు కూడా పూర్తయ్యాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :