Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? ఫ్యాన్స్ తలచుకుంటే ట్రెండింగ్కి కొదవా? అన్నట్టుంది పరిస్థితి. నిన్నటి నుంచి ఏక్ధమ్ ట్రెండ్ అవుతూనే ఉన్నారు జాన్వీ కపూర్. ఇంతగా ట్రెండ్ కావడానికి బర్త్ డే సెలబ్రేషన్స్ మాత్రమే రీజనా.. అంటే.. అదేంటి గురూ అలా అంటున్నారు.. నెక్స్ట్ టాలీవుడ్ని ఏలేది ఆ అమ్మాయే అని అంటున్నారు ఫ్యాన్స్.
చుట్టమల్లే చుట్టేసింది మన జాన్వీ కపూర్. మొన్న మొన్నటిదాకా బాలీవుడ్కే పరిమితమైనా.. ఏనాడూ ఆమెని పొరుగమ్మాయిలా చూడలేదు మనవాళ్లు. తెలుగు సినిమాలు చేసేయ్ అమ్మా అని బుజ్జగిస్తూనే ఉన్నారు.
Admin
Studio18 News