Monday, 23 June 2025 03:27:56 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

#visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు

#duvvarapuramarao #tdp #tummidiramkumar

Date : 26 January 2025 01:13 AM Views : 411

Studio18 News - ANDHRA PRADESH / Visakhapatnam : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర శాసనమండలి సభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు దువ్వారపు రామారావు జన్మదినం సందర్భంగా ఈ నెల 27న గుంటూరులో నిర్వహించే దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలకు విశాఖ నగరం నుండి పలువురు బీసీ నేతలు తరలి వెలుతున్నారు. ఈ మేరకు విశాఖ నగరంలో సమావేశమైన వారు దువ్వారపు రామారావు జన్మదిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం బీసీ నేత, సమాజ సేవ తత్పరులు, ప్రముఖ వ్యాపార వేత్త తుమ్మిడి రామ్ కుమార్ నేతృత్వంలో మీడియాతో మాట్లాడుతూ బీసీల ఆశాజ్యోతి ,బడుగు బలహీన వర్గాల కోసం పరతపించే మహోన్నతమైన వ్యక్తి దువ్వారపు రామారావు జన్మదినం సందర్భంగా పలు సామాజిక, సేవ కార్యాక్రమాలను నిర్వహించడంతో పాటూ గుంటూరు నగరంలో నిర్వహించనున్న దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలలో పాల్గోనడానికి తరళి వెళ్లనున్నట్లు పేర్కోన్నారు. నిరంతరం ప్రజలకు సేవచేయాలన్న సంకల్పంతో బడుగు, బలహీన వర్గాల వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ మనవత్వానికి, మంచిపేరుకి చిరునామాగా నిలుస్తున్న శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాల్ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గోన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :