Friday, 14 February 2025 07:55:58 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

#visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు

#duvvarapuramarao #tdp #tummidiramkumar

Date : 26 January 2025 01:13 AM Views : 66

Studio18 News - ANDHRA PRADESH / Visakhapatnam : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర శాసనమండలి సభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు దువ్వారపు రామారావు జన్మదినం సందర్భంగా ఈ నెల 27న గుంటూరులో నిర్వహించే దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలకు విశాఖ నగరం నుండి పలువురు బీసీ నేతలు తరలి వెలుతున్నారు. ఈ మేరకు విశాఖ నగరంలో సమావేశమైన వారు దువ్వారపు రామారావు జన్మదిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం బీసీ నేత, సమాజ సేవ తత్పరులు, ప్రముఖ వ్యాపార వేత్త తుమ్మిడి రామ్ కుమార్ నేతృత్వంలో మీడియాతో మాట్లాడుతూ బీసీల ఆశాజ్యోతి ,బడుగు బలహీన వర్గాల కోసం పరతపించే మహోన్నతమైన వ్యక్తి దువ్వారపు రామారావు జన్మదినం సందర్భంగా పలు సామాజిక, సేవ కార్యాక్రమాలను నిర్వహించడంతో పాటూ గుంటూరు నగరంలో నిర్వహించనున్న దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలలో పాల్గోనడానికి తరళి వెళ్లనున్నట్లు పేర్కోన్నారు. నిరంతరం ప్రజలకు సేవచేయాలన్న సంకల్పంతో బడుగు, బలహీన వర్గాల వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ మనవత్వానికి, మంచిపేరుకి చిరునామాగా నిలుస్తున్న శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాల్ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గోన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు