Thursday, 22 May 2025 03:02:28 PM
# చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు

#nandyala : అండర్ బైపాస్ రోడ్డులో భాగంగా బ్రిడ్జిని నిర్మించాలి

Date : 24 January 2025 12:32 AM Views : 125

Studio18 News - ANDHRA PRADESH / Nandyal : నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం సిద్దేపల్లి రస్తా మీదుగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ నేపథ్యంలో భాగంగా సిద్దేపల్లి ముష్టేపల్లి పెద్దనంతపురం డైరీ కొట్టాల గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గాన్ని కొనసాగించాలని ఇందులో భాగంగా అండర్ వెహికల్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలని జిల్లా సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు యేసురత్నం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వంద సంవత్సరాలకు పైగా స్వాతంత్రం రావడానికి ముందు పలు గ్రామాలకు సంబంధించి శాశ్వతంగా నిర్మించిన రోడ్డు మార్గాన్ని NHహైవే అధికారులు మూసి వేయడం అన్యాయమన్నారు. రాత్రివేళ వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు విద్యార్థి విద్యార్థినులు మహిళలు గ్రామస్తులు ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉందన్నారు. పాలకులు జిల్లా కలెక్టర్ హైవే అథారిటీ అధికారులు ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించి గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :