Thursday, 15 May 2025 03:28:26 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

కృష్ణా జిల్లాలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

జిల్లాలోని గంగూరు, ఈడుపుగ‌ల్లులోని ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ప‌రిశీల‌న‌ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మ‌ద్ద‌తు ధ‌ర విష‌య‌మై ఆరా ఈడుపుగ‌ల్లులో నేర

Date : 20 December 2024 03:05 PM Views : 158

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇవాళ కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మ‌ద్ద‌తు ధ‌ర విష‌య‌మై ఆరా తీసేందుకు గాను జిల్లాలోని గంగూరు, ఈడుపుగ‌ల్లులోని ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను పరిశీలించారు. అనంత‌రం ఈడుపుగ‌ల్లు రెవెన్యూ స‌ద‌స్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈడుపుగ‌ల్లులో చంద్ర‌బాబు నేరుగా రైతుల‌తో మాట్లాడారు. అలాగే ప‌క్క‌నే ఉన్న వెంక‌టాద్రి ధాన్యం మిల్లును సంద‌ర్శించారు. గంగూరు రైతు సేవా కేంద్రం వ‌ద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప‌రిశీలించి సిబ్బంది, రైతులు, అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. కాగా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే ప్ర‌భుత్వం వారి ఖాతాల‌లో న‌గ‌దు జ‌మ చేస్తోంది.

Also Read : 'బచ్చల మల్లి' - మూవీ రివ్యూ!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :