Thursday, 27 March 2025 11:57:22 AM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఫ్లెక్సీలు పెట్టి ఆక్ర‌మణ‌లు.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ బీజేపీ ఎమ్మెల్యే!

విశాఖ‌లో అక్ర‌మార్కుల అతి తెలివి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్లెక్సీలు పెట్టి మ‌రీ ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్న వైనం విశాఖ‌లో గ్రీన్‌బెల్ట్ ఆక్ర‌మ‌ణ‌

Date : 13 December 2024 11:40 AM Views : 126

Studio18 News - ANDHRA PRADESH / : విశాఖ‌ప‌ట్నంలో కొంద‌రు అక్ర‌మార్కులు అతి తెలివి ప్ర‌ద‌ర్శించి ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిప‌డ్డారు. ఏకంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్లెక్సీలు పెట్టి మ‌రీ ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు విశాఖ‌లో గ్రీన్‌బెల్ట్ ఆక్ర‌మ‌ణ‌ల‌పై సిటీ క‌మిష‌న‌ర్‌కు ఆయ‌న ఫిర్యాదు చేశారు. ముర‌ళీన‌గ‌ర్ హైవే ద‌గ్గ‌ర మెగా మాల్ నిర్మించారు. అయితే, ఆ మాల్ యాజ‌మాన్యం చెట్ల‌ను తొలగించి, గ్రీన్‌బెల్ట్‌పై నిర్మాణాలు చేప‌ట్టిన‌ట్టు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. అంతేగాక ఆ నిర్మాణాల‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌తో పాటు త‌న ఫ్లెక్సీల‌ను కూడా పెట్టార‌ని, వెంట‌నే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఫిర్యాదు చేశారు. సిటీ క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో వెంట‌నే రంగంలోకి దిగిన జీవీఎంసీ ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గిస్తోంది.

Also Read : మరో సెన్సేషనల్ రికార్డు సాధించిన పుష్ప-2

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :