Studio18 News - క్రీడలు / : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన సతీమణి సాక్షితో కలిసి ట్రెడిషనల్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజులుగా ఎంఎస్డీ తన ఫ్యామిలీతో కలిసి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా రిషికేశ్లో స్థానికులతో కలిసి ధోనీ దంపతులు కాలు కదిపారు. 'గులాబీ షరారా', 'పహదీ' పాటలకు ధోనీ, సాక్షి డ్యాన్స్ చేయడం వీడియోలో చూడొచ్చు.
Also Read : భక్తులకు, టీటీడీకి క్షమాపణ చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంకా జైన్
Admin
Studio18 News