Wednesday, 16 July 2025 11:02:20 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Jharkhand : ఝార్ఖండ్‌లో రైలు ప్ర‌మాదం.. ప‌ట్టాలు త‌ప్పిన హౌరా- సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్..

Date : 30 July 2024 01:13 PM Views : 138

Studio18 News - జాతీయం / : Train Accident Jharkhand : ఝార్ఖండ్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున 3.45గంటల సమయంలో హౌరా – సీఎస్ఎంటీ రైలు పట్టాలు తప్పింది. మూడు బోగీలు పట్టాలు తప్పి కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వారిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఝార్ఖండ్ లోని చక్రధర్ పూర్ డివిజన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం ప్రకారం.. హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం సమయంలో మూడు బోగీలు పట్టాలు తప్పి.. అవి పక్కనే నిలిచిఉన్న గూడ్స్ రైలుపై పడినట్లు సమాచారం. అయితే, రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :