Monday, 17 March 2025 05:37:48 PM
# Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు

వైఎస్సార్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, కో-కన్వీనర్లకు 41ఏ నోటీసులు

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం ఇటీవల వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ పరారీలో వైఎస్సార్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీ

Date : 16 November 2024 04:29 PM Views : 80

Studio18 News - ANDHRA PRADESH / : వైఎస్సార్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, కో-కన్వీనర్లకు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి, కో-కన్వీనర్లు సునీత, నిశాంత్, వరకుమార్ లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వివేకానందరెడ్డి, సునీత, వరకుమార్, నిశాంత్ ల ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించారు. నేడు పులివెందుల పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో ప్రశ్నించేందుకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, కో-కన్వీనర్లు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆ నలుగురి ఇళ్లకు నోటీసులు అంటించిన పోలీసులు... వారి కోసం గాలిస్తున్నారు.

Also Read : నా భార్యను అసభ్యంగా ట్రోల్ చేశారు: టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :