Monday, 17 March 2025 11:08:42 PM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

పవన్ కు తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ విన్నపం!

దేవరకొండ రాజు నేతృత్వంలో పవన్ ను కలిసిన బృందం తమిళనాడులో తెలుగువారి పరిస్థితులను వివరించిన వైనం చెన్నైలో తెలుగు భవనం నిర్మాణానికి చర్యలు తీసుక

Date : 16 November 2024 01:59 PM Views : 84

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవరకొండ రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలిసింది. మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో వీరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడులోని తెలుగువారి పరిస్థితుల గురించి పవన్ కు వీరు వివరించారు. చెన్నై, కాంచీపురం, కోయంబత్తూరు, మధురై, తిరుత్తణి, కృష్ణగిరి, తిరువళ్లూరు, చెంగల్పట్టు ప్రాంతాల్లో తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నారని డిప్యూటీ సీఎంకు వీరు వివరించారు. వివిధ రంగాల్లో తెలుగువారు స్థిరపడ్డారని తెలిపారు. జయలలిత సీఎంగా ఉన్న రోజుల్లో చెన్నైలో తెలుగు భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారని... అయితే, ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదని చెప్పారు. చెన్నైలో తెలుగు భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పవన్ ను తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు. తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ తరపున తమిళనాడులో చేస్తున్న సామాజిక సేవలు, తెలుగు భాష, సంస్కృతి కోసం చేస్తున్న కృషిని పవన్ కు వివరించారు. వారు చేస్తున్న సేవలను పవన్ అభినందించారు. పవన్ ను కలిసిన వారిలో దేవరకొండ రాజుతో పాటు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు, ఏఎం మనోజ్, ప్రియా శ్రీధర్, బి.రఘునాథ్ తదితరులు ఉన్నారు.

Also Read : ట్రంప్ గెలవడంతో ఎక్స్ కు గుడ్ బై చెబుతున్న లక్షలాదిమంది యూజర్లు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :