Thursday, 22 May 2025 03:59:19 PM
# కారు వెనుక నక్కి సల్మాన్ ఖాన్ ఇంట్లోకి దూరే యత్నం.. వ్యక్తి అరెస్టు # రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ కావాలా.. మంత్రి నాదెండ్ల ఏం చెబుతున్నారంటే...! # ఛత్తీస్‌గఢ్‌లో మళ్ళీ ఎన్‌కౌంటర్: బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం # ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు! # ఒకే నెలలో 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్న ప్రముఖ టెక్ సంస్థ # కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని

Building Collapse: బెంగళూరులో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఐదుగురి మృతి..

Date : 23 October 2024 01:15 PM Views : 89

Studio18 News - జాతీయం / : బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 15-16 మంది భవనం శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 13 మందిని రక్షించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం సాయంత్రమే ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో టైల్, కాంక్రీట్ వర్కర్లు, ప్లంబర్లు సహా మొత్తం 20 మంది ఉన్నట్టు టైల్ వర్క్ కాంట్రాక్టర్ అహ్మద్ తెలిపాడు. బేస్‌మెంట్ బలహీనంగా ఉండడం వల్లే భవనం కుప్పకూలినట్టు పేర్కొన్నాడు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ప్రమాద సమయంలో మొత్తం 21 మంది కార్మికులు ఉన్నట్టు చెప్పారు. 26 ఏళ్ల అర్మన్ మృతదేహాన్ని వెలికి తీసినట్టు చెప్పారు. భవనం కూలుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. నాలుగు అంతస్తులకే ఈ భవనానికి అనుమతి ఉందని, నిబంధనలు ఉల్లంఘించి మిగతా అంతస్తులు నిర్మించినట్టు అధికారులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :