Studio18 News - ANDHRA PRADESH / : 2019 ఎన్నికలు వచ్చినప్పుటి నుంచి తెలుగుదేశం పార్టీ లో కష్టపడిన. నాయకులకు మరియు గత ఎన్నికలలో కార్పొరేటర్ పోటీ చేసినటువంటి నాయకులను గుర్తించి మరియు నామినేటెడ్ పదవులు ఇస్తామని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తెలిపారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు కార్పొరేషన్. అభివృద్ధి కొరకు పార్టీలో కొనసాగుతామని వెల్లడించిన మేయర్ డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్లు తెలిపారని ఆయన పేర్కోన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ కొరకు కృషి చేసిన నాయకులు మరియు గత ఎన్నికలలో కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి నాయకులను గుర్తించి మరియు తెలుగుదేశం పార్టీ కొరకు కష్టపడిన నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తామని. చెప్పారు. దీనిపై నాయకులు కార్యకర్తలు ఎలాంటి అపోహాలకు గురికావద్దని కష్టపడిన వారికి గుర్తింపు ఇస్తామని చెప్పారు..
Also Read : chittoor : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు
Admin
Studio18 News