Thursday, 22 May 2025 02:28:21 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

Liquor Shops: ఏపీలో కొనసాగుతున్న లిక్కర్ దుకాణాల లక్కీ డ్రా.. దరఖాస్తుదారుల ఆందోళన

Date : 14 October 2024 03:31 PM Views : 114

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల జారీకి జరుగుతున్న లక్కీ డ్రా గందరగోళంగా మారింది. ఉదయం నుంచే డ్రాలు తీస్తుండగా నంబర్లలో తప్పులు దరఖాస్తుదారుల ఆందోళనకు కారణమైంది. ఒక నంబర్‌కు బదులు మరో నంబర్ ప్రకటిస్తుండడంతో అధికారులతో దరఖాస్తుదారులు గొడవకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న లాటరీ ప్రక్రియలో 9 నంబరుకు బదులు 6 నంబరును ప్రకటించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విషయం తెలిసిన దరఖాస్తుదారులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన అధికారులు అండర్ స్కోర్ విషయంలో పొరపాటు జరిగిందని పేర్కొంటూ ప్రకటనను వెనక్కి తీసుకుని దానిని 9గా ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా 89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, లాటరీలో మద్యం దుకాణాలను దక్కించుకున్న వ్యాపారులకు రేపు (15న) షాపులు అప్పగిస్తారు. 16 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :