Sunday, 08 March 2026 03:49:29 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

AP Govt: భారీ వ‌ర‌ద‌ల త‌క్ష‌ణ సాయంగా ఎన్‌టీఆర్ జిల్లాలో చేసిన ఖ‌ర్చుల వివ‌రాలను వెల్లడించిన ఏపీ ప్రభుత్వం

Date : 09 October 2024 03:26 PM Views : 418

Studio18 News - ANDHRA PRADESH / : ఇటీవ‌లి భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల త‌క్ష‌ణ సాయంగా ఎన్‌టీఆర్ జిల్లాలో ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చుల వివ‌రాలను తాజాగా ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ విడుద‌ల చేసింది. మొత్తం ఖ‌ర్చులు రూ. 139.75 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన నిధులు రూ. 89 కోట్లు కాగా, చేసిన చెల్లింపులు రూ. 79 కోట్లు. ఇంకా అందుబాటులో ఉన్న నిధులు రూ. 10 కోట్లుగా రెవెన్యూ శాఖ వెల్ల‌డించింది. ఖ‌ర్చుల వివ‌రాలివే.. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు - రూ.23 ల‌క్ష‌లు తాగునీటి బాటిళ్లు - రూ. 11.22 కోట్లు ఆహార ప్యాకెట్లు - రూ. 57.22 కోట్లు గుడ్లు, పాల ప్యాకెట్లు - రూ. 11.08 కోట్లు బాధితుల‌కు డ్రై ఫుడ్ - రూ. 3.74 కోట్లు స‌హాయ శిబిరాల నిర్వ‌హ‌ణ - రూ. 4.80 కోట్లు మృతుల‌కు ప‌రిహారం - రూ. 1.95 కోట్లు పండ్లు - రూ. 3.64 కోట్లు స‌బ్సిడీ కూర‌గాయ‌లు - రూ. 8.88 కోట్లు ర‌వాణా ఖ‌ర్చులు - రూ. 5.35 కోట్లు మున్సిపాలిటీల‌కు - రూ. 20.56 కోట్లు వైద్యం ఆరోగ్యం కోసం - రూ. 4.55 కోట్లు వ‌స‌తుల ఏర్పాట్లకు - రూ. 2.07 కోట్లు మ‌త్స్య‌కారుల‌కు, ప‌డ‌వ‌ల‌కు - రూ. 89 ల‌క్ష‌లు పోలీసు శాఖ ర‌వాణా ఖ‌ర్చులు - రూ. 2.60 కోట్లు వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన హ‌మాలీల‌కు - రూ. 32 ల‌క్ష‌లు ఇత‌ర జిల్లాల నుంచి త‌ర‌లించిన సిబ్బందికి - రూ. 34 ల‌క్ష‌లు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :