Wednesday, 19 March 2025 05:49:01 PM
# 'క్రష్డ్ ' (అమెజాన్ మినీ ప్లేయర్) సిరీస్ రివ్యూ! # Parag Shah: మన దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే... అత్యంత పేద ఎమ్మెల్యే.... ఎవరో తెలుసా...! # KTR: ప్రగతి రథానికి పంక్చర్ వేశారు... తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్ # Momo Factory: పంజాబ్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. మోమోస్ త‌యారీ కేంద్రంలో కుక్క మాంసం...! # Bandi Sanjay: ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ ఉంది: బండి సంజయ్ # Realme: కొత్త ఫోన్ ను మార్కెట్లోకి వదిలిన రియల్ మీ... బ్యాంక్ ఆఫర్లతో రూ.2 వేల డిస్కౌంట్! # Vodafone Idea 5G : Vi యూజర్లకు గుడ్ న్యూస్.. వోడాఫోన్ ఐడియా 5G సేవలు మీకోసం.. కొత్త ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే..! # Infinix Note 50X 5G : కొత్త ఫోన్ కావాలా? ఈ నెల 27న ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కలర్ ఆప్షన్లు ఇవేనట..! # Aadhaar Update : మీకు కొత్తగా పెళ్లి అయిందా? మీ ఆధార్ పేరు, అడ్రస్ మార్చుకోలేదా? ఆన్‌లైన్‌లో ఇలా అప్‌డేట్ చేసుకోండి.. సింపుల్ ప్రాసెస్ మీకోసం.! # JioCinema Subscription : జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లలో ఇకపై ‘జియోసినిమా’ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఉండదు.. చెక్ చేసుకోండి! # Pawan Kalyan: టీడీపీని ఈయనే గెలిపించాడంట... నాశనానికి ముందు ఇలాంటి గర్వమే వస్తుంది: కేఏ పాల్ # Election Commission of India: ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానానికి మొగ్గు చూపిన ఎన్నికల సంఘం # Rahul Gandhi: మహా కుంభమేళాపై మోదీ మాటలకు నేను మద్దతిస్తాను... కానీ!: రాహుల్ గాంధీ # Vijay Sai Reddy: మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు # YS Sharmila: అప్పుడు జగన్ చేసిన తప్పే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు: షర్మిల # Andhra Pradesh: తక్కువ ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రాలలో నాలుగో స్థానంలో ఏపీ # Indian Labor Unions: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు # Nidhi Agarwal: బెట్టింగ్ యాప్ వ్యవహారం... నిధి అగర్వాల్ పైనా కేసు తప్పదా...? # Chandrababu Naidu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్... రేపు మోదీ, బిల్ గేట్స్ లను కలవనున్న ఏపీ సీఎం # New Delhi: అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

YS Jagan: వైసీపీ కీల‌క నేత‌ల‌తో జ‌గ‌న్ స‌మావేశం

Date : 04 October 2024 02:41 PM Views : 56

Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఆ పార్టీ కీల‌క నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. తాజాగా తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విష‌యమై వారితో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. సీనియ‌ర్ నేత‌లు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, క‌న్న‌బాబు స‌హా ప‌లువురు నేత‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. స్వ‌తంత్ర సంస్థతో విచార‌ణ జ‌ర‌పాల‌న్న సుప్రీంకోర్టు ఆదేశాల‌పై స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. కాగా, మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు జ‌గ‌న్ మీడియా సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడ‌నున్నారు. ఇక సీఎం చంద్ర‌బాబు సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తించిన విష‌యం తెలిసిందే. స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్న‌ట్లు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :