Thursday, 22 May 2025 02:18:15 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

Sajjala Ramakrishna Reddy: ముంద‌స్తు బెయిల్ కోసం స‌జ్జ‌ల పిటిష‌న్

Date : 04 October 2024 11:16 AM Views : 103

Studio18 News - ANDHRA PRADESH / : మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కార్యాల‌యంపై దాడి ఘ‌ట‌న‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, తాను అమాయ‌కుడిని అంటూ ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ వైసీపీ సీనియ‌ర్ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. "ఈ కేసులో స‌హ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా న‌న్ను 120వ నిందితుడిగా చేర్చారు. సీఆర్‌పీసీ సెక్ష‌న్ 41ఏ నోటీసు నిబంధ‌న‌ల ప్రకారం నేను ర‌క్ష‌ణ పొంద‌కుండా అడ్డుకునేందుకే హ‌త్యాయ‌త్నం సెక్ష‌న్‌ను చేర్చారు. రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక వైసీపీ నేత‌లు, కార్య‌కర్త‌లను వేధించ‌డం ఎక్కువైంది. అదే క్ర‌మంలో నాపై కేసు బ‌నాయించారు. నేను అమాయ‌కుడిని. న్యాయ‌స్థానం విధించే ష‌ర‌తుల‌కు క‌ట్టుబ‌డి ఉంటాను. ముంద‌స్తు బెయిలు మంజూరు చేయండి" అని స‌జ్జ‌ల‌ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిష‌న్‌ను హైకోర్టు ఈరోజు విచారించ‌నుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :