Monday, 28 April 2025 05:40:35 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ అంశంపై విచారణ వాయిదా.. కారణం ఏంటంటే..

Date : 03 October 2024 05:16 PM Views : 86

Studio18 News - ANDHRA PRADESH / : Tirupati Temple Laddu Case : తిరుమల లడ్డూ కల్తీ అంశంపై విచారణ వాయిదా పడింది. రేపు (అక్టోబర్ 4) 10.30 గంటలకు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. దర్యాఫ్తుపై అభిప్రాయం తెలిపేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమయం కోరారు. దీంతో విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. లడ్డూ కల్తీ అంశంపై జస్టిస్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరపనుంది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. కాగా, అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇవాళ మూడున్నర గంటలకు సుప్రీంకోర్టులో ఈ అంశంపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కేసు విచారణను రేపటికి వాయిదా వేయాలని కోరారు. లడ్డూ అంశంపై ఎవరు దర్యాఫ్తు చేయాలి.. సిట్ చేయాలా? లేక స్వతంత్ర సంస్థ దర్యాఫ్తు చేయాలా? అన్న అంశానికి సంబంధించి కేంద్రం సలహాను కోరింది సుప్రీంకోర్టు. అయితే, కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. అందులో భాగంగానే.. ఇవాళ్టి కేసు విచారణను రేపు ఉదయం పదిన్నరకు వాయిదా వేయాలని కోరడం జరిగింది. అలాగే కోర్టు నెంబర్ 3లో వివిధ కేసుల విచారణ ఉదయం నుంచి కొనసాగుతోంది. వాటి విచారణ సుదీర్ఘ సమయం కొనసాగే అవకాశం ఉండటంతో లడ్డూ అంశంపై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం వెల్లడించడం జరిగింది. కోర్టు పర్యవేక్షణలో నిపుణుల ఆధ్వర్యంలో విచారణ జరపాలని పిటిషన్లు దాఖలు చేశారు. లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందా? కల్తీ నెయ్యితో వాటిని తయారు చేశారా? వాటిని వినియోగించారా? ఇటువంటి అంశాలపై దర్యాఫ్తు కోరుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర పిటిషనర్లు. రేపు దీనిపై ఒక స్పష్టం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :