Thursday, 22 May 2025 02:34:10 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

Viral Video: వామ్మో.. రోడ్డుపై వెళ్తున్న బైకర్‌ను వెంటాడి కింద పడేసి చంపేసిన ఖడ్గమృగం

Date : 30 September 2024 05:50 PM Views : 97

Studio18 News - జాతీయం / : రోడ్డుపై వెళ్తున్న ఓ బైకర్‌ను వెంటాడి కింద పడేసి చంపేసింది ఓ ఖడ్గమృగం. ఈ ఘటన అసోంలోని మోరిగావ్ జిల్లాలో పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం వద్ద చోటుచేసుకుంది. బాధితుడు సద్దాం హుస్సేన్ (37) ఘటనాస్థలికి 30 కిలోమీటర్ల దూరంలోని కమ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో ఉంటాడు. అతడు తన బైక్‌పై ప్రయాణిస్తుండగా, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఖడ్గమృగం అతడిని వెంటాడింది. దీంతో అతడు బైకును పక్కకు తిప్పినప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రోడ్డుకి ఓ వైపున అతడి బైకు వెళ్లి కింద పడిపోయింది. సద్దాం హుస్సేన్‌ రోడ్డుపై నుంచి పక్కకు పరుగులు తీశాడు. అయినప్పటికీ అతడిని ఖడ్గమృగం వదలకుండా వెంటాడింది. ఆ తర్వాత అతడిపై దాడి చేసి చంపేసింది. అక్కడున్న వారు ఈ ఘటనను చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ భారీ ఖడ్గమృగాన్ని బెదిరించడానికి స్థానికులు ఎంతగా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :