Sunday, 16 March 2025 03:36:19 PM
# Omar Abdullah: జమ్మూకశ్మీర్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఒమర్ అబ్దుల్లా # AP Govt: ఏపీ స‌ర్కార్ ఆసక్తికర నిర్ణ‌యం... ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు అవార్డులు! # Pawan Kalyan: ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి # Chegondi Harirama Jogaiah: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు హరిరామజోగయ్య బహిరంగ లేఖ # Nara Lokesh: ఆల్ఫా హోటల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగిన నారా లోకేశ్ # Donald Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం... పాక్ స‌హా 41 దేశాల‌పై ట్రావెల్ బ్యాన్‌...? # Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే స్పందన # Revanth Reddy: చంద్రశేఖర్ రావ్... నీ పిల్లలకు చెప్పు... మాట జారితే ఫలితం అనుభవిస్తారు: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ # దేశంలో కులగణన చేయాలని ఎన్డీయే ప్రభుత్వానికి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్న మాయావతి సమగ్ర అభివృద్ధి కోసం జనగణన అవసరమని వ్యాఖ్య # Sovereign Bonds: వారి పంట పండింది... రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ # మ‌రో వారం రోజుల్లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న‌ ఐపీఎల్ 2025 2008లో ప్రారంభ‌మైన క్యాష్ రిచ్ లీగ్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా # త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి హిందీని బలవంతంగా రుద్దుతున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన పునర్విభజనతో సీట్లు తగ్గవన్న కిషన్ # విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఉబర్ ఒప్పందం ముంబై ప్రయాణికుల కోసం ప్రత్యేక పథకం # కేసీఆర్ ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారన్న హరీశ్ రావు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని వ్యాఖ్య చంద్రబాబుని # వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ డిమాండ్లపై ఐబీఏతో చర్చలు చర్చలు సఫలం కాలేదని యూఎఫ్‌బీయూ వెల్లడి సమ్మెకు పిలుపునిచ్చిన తొమ్మిది బ్యాంకు ఉద్యోగ # Supritha: క్షమాపణ చెప్పిన సురేఖావాణి కూతురు సుప్రీత... కారణం ఇదే! # Pochampalli Srinivas Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు # Daggubati Purandeswari: పవన్ కల్యాణ్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు # Bank: ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకర్ల దేశవ్యాప్త సమ్మె: యూఎఫ్‌బీయూ # Chiranjeevi: తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు: చిరంజీవి

Mopidevi Venkataramana: వైసీపీలో గత నాలుగేళ్లు నా పరిస్థితి పూర్తిగా దిగజారింది.. అందుకే టీడీపీలోకి: మోపిదేవి

Date : 23 September 2024 12:27 PM Views : 72

Studio18 News - ANDHRA PRADESH / : బాధ్యతగా రాజకీయాలు చేసిన తాను గత నాలుగేళ్లు చీకట్లో మగ్గిపోయానని రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకార సామాజిక వర్గ నేతలతో నిన్న విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మోపిదేవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో గత నాలుగేళ్లు తన స్థాయి పూర్తిగా దిగజారిందని, నలుగురికి సీట్లు ఇప్పించే స్థితి నుంచి గత ఎన్నికల్లో తనకే సీటు తెచ్చుకోలేని స్థితికి తన పరిస్థితి దిగజారిందని వాపోయారు. ప్రతిపక్షంలో ఉన్నామేమో అనిపించేది పార్టీ మారే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని తానెప్పుడూ అనుకోలేదని మోపిదేవి పేర్కొన్నారు. జగన్‌తో తన ప్రయాణం ఎలా సాగిందో అందరికీ తెలుసని, కొన్నిసార్లు తాము అధికారంలో ఉన్నామా? లేదంటే ప్రతిపక్షంలో ఉన్నామా? అని సందేహం వచ్చేదని, ఇదే విషయాన్ని పలుమార్లు తనను తానే ప్రశ్నించుకున్నట్టు చెప్పారు. తానెప్పుడూ ఎవరితోనూ వేలెత్తి చూపించుకునే పరిస్థితి తెచ్చుకోనప్పటికీ గత ఎన్నికల్లో తనకు టికెట్ రాలేదని వాపోయారు. రాజకీయాల నుంచి వైదొలగడం కరెక్ట్ కాదనే.. జగన్‌తో గ్యాప్ పెరిగాక ఆయన నాయకత్వంలో పనిచేయడం సరికాదని, ఎన్నికలకు ముందే పార్టీ మారదామని అనుకున్నా, పార్టీకి ద్రోహం చేసినట్టు అవుతుందని ఆగానని చెప్పారు. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాక రాజకీయాల నుంచి తప్పుకోవడం సరికాదనే టీడీపీలో చేరుతానని చెప్పానని, నా నిర్ణయం ఏంటో మీకు చెప్పాలనే ఈ సమావేశం నిర్వహించినట్టు పేర్కొన్నారు. అమరావతిలో ఎకరం స్థలంలో మత్స్యకార భవనం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మత్స్యకారుల పిల్లల కోసం గురుకులాలు, 55 ఏళ్లకే వారికి పింఛన్ ఇప్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. అమరావతిలో ఎకరం స్థలంలో మత్స్యకార భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :