Saturday, 07 March 2026 08:50:14 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..

Date : 23 September 2024 10:38 AM Views : 429

Studio18 News - ANDHRA PRADESH / : Ttd Laddu Row : ఏపీలో సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐజీ లేదా ఆ పైస్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామన్నారాయన. సిట్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వారి పవిత్రను ఎవరూ మలినం చేయలేరన్న చంద్రబాబు.. తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ”ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ లేదా ఆపైస్థాయి అధికారితో సిట్ వేస్తాం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మొత్తం వ్యవహారంపై దర్యాఫ్తు చేస్తుంది. జరిగిన అపవిత్రం, అధికార దుర్వినియోగం ఇవన్నీ అనలైజ్ చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్టు ఇస్తారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. తద్వారా భవిష్యత్తుల్లో ఇలాంటివి జరక్కుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. * దోష నివారణకు శాంతియాగం, పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహిస్తున్నాం. * ఐజీ స్థాయి లేదా ఆపైస్థాయి అధికారి ఆధ్వర్యంలో మొత్తం వ్యవహారంపై సిట్ వేస్తాం. * తిరుమల పవిత్రను కాపాడటం అందరి బాధ్యత. * తిరుమల పవిత్రను కాడటం కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం. అటు.. తిరుమల లడ్డూ అపవిత్రతపై సిట్ ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. ప్రస్తుతం నందిని, ఆల్ఫా సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో రూ.475కు కొంటున్నామని తెలిపారు. దోషాలను తొలగించేందుకు ఇప్పటికే పాప ప్రోక్షణ హోమాలు నిర్వహించామని ఈవో వెల్లడించారు. అంతేకాదు త్వరలోనే తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఎల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తామని ఈవో శ్యామలరావు చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :