Tuesday, 18 March 2025 12:26:17 AM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

తిరుమల లడ్డూ వివాదంపై ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్ సంచలన కామెంట్స్

Date : 20 September 2024 03:46 PM Views : 46

Studio18 News - ANDHRA PRADESH / : తిరుమలలో లడ్డూ నెయ్యి కల్తీ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకునే వైఖరి చంద్రబాబు నాయుడిదని అన్నారు. చంద్రబాబు చేసేవి అన్నీ డైవర్షన్ పాలిటిక్సేనని తెలిపారు. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని అసత్యాలు చెప్పారని జగన్ అన్నారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబుకి ఇది తగునా? అని అన్నారు. పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు నాయుడు ఇలా కట్టుకథలు చెబుతున్నారని తెలిపారు. కూటమి సర్కారు 100 రోజుల పాలనపై వైఎస్ జగన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. 100 రోజుల్లో సూపర్‌ సిక్సూ లేదు.. సెవనూ లేదని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. మహిళలకు రూ.18 వేల చొప్పున ఇస్తామన్నారని, పిల్లలకు రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారని, కానీ ఇవ్వలేదని తెలిపారు. చంద్రబాబు చేసింది మోసమని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగానూ విఫలమైందని చెప్పారు. చంద్రబాబు నాయుడి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వ్యవస్థలూ తిరోగమనం చెందుతున్నాయని తెలిపారు. మభ్యపెట్టే రాజకీయం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారని చెప్పారు. ఏపీలో జరుగుతున్న అరాచక పాలనపై తాము ఢిల్లీలో ధర్నా చేశామని అన్నారు. అదే సమయంలో డైవర్షన్ కోసం మదనపల్లెలో ఫైల్స్ కాలిపోయానని అన్నారని తెలిపారు. జగన్‌ కామెంట్స్‌ ప్రతి ఇంటికి వెళ్లి మరి మోసం చేసాడు 100 రోజుల్లో చేసింది మోసం.. మోసం.. మోసం.. ఇప్పటి వరకు ఒక్క బిల్ పాస్ కాలేదు రైతు పూర్తిగా రోడ్డున్న పడాడ్డు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది రాష్ట్రంలో ధర్మానికి రక్షణ లేకుండా పోయింది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అతి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు దేవునికుడా వదల్లేదు ఒక ముఖ్యమంత్రి గా మాట్లాడాల్సిన మాటల అవి?

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :