Wednesday, 26 March 2025 06:02:43 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

Balineni Srinivasa Reddy: జనసేన దిశగా బాలినేని అడుగులు.. జగన్‌తో చెప్పేసిన సీనియర్ నేత బాలినేని!

Date : 13 September 2024 01:38 PM Views : 133

Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి టాటా చెప్పేయబోతున్నారా? అవుననే అంటున్నారు ఆయన వర్గీయులు. ప్రాధాన్యం దక్కనిచోట తాను ఉండలేనని అధినేత జగన్‌కు బాలినేని చెప్పేశారట. తన దారి తాను చూసుకోబోతున్నానని, ఇక తనను వదిలేయాలని తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన జనసేనలో చేరబోతున్నట్టు కూడా చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాత ఒంగోలును వీడిన బాలినేని హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఆ తర్వాత వైసీపీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. అధినేత జగన్‌ను కూడా కలవలేదు. ఇటీవల ఒకసారి ఒంగోలు వచ్చినా మరుసటి రోజే మళ్లీ వెళ్లిపోయారు. కార్పొరేటర్లు పార్టీని వీడుతున్నా వారిని వారించే ప్రయత్నం చేయలేదు. మూడు నెలలపాటు వైసీపీకి దూరంగా ఉన్న బాలినేని బుధవారం రాత్రి తాడేపల్లి ప్యాలెస్‌లో అధినేత జగన్‌తో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఒంగోలు జిల్లా పార్టీ బాధ్యతలను తీసుకోవాలని జగన్ చేసిన ప్రతిపాదనను బాలినేని తిరస్కరించినట్టు తెలిసింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతల నుంచి తప్పించి ఇప్పుడు బాధ్యతలు అప్పగిస్తాననడంపై ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన జనసేన వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని కూడా తెలిసింది. అయితే, బాలినేని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, పార్టీలో పూర్వ వైభవం కోసమే ఆయనీ నాటకం ఆడుతున్నారని మరికొందరు చెబుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :