Wednesday, 25 June 2025 07:56:53 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Vande Bharat Mission: కొత్తగా మరో 10 వందేభారత్ రైళ్లు... ఎప్పటినుంచి అంటే...!

Date : 13 September 2024 12:33 PM Views : 172

Studio18 News - జాతీయం / : దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు పట్టాలపై దూసుకువెళుతున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ మూడు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మీరట్ నుండి లక్నో, మథురై నుండి బెంగళూరు, చెన్నై నుండి నాగర్‌కోయిల్‌లను కలుపుతూ ఈ రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. వందే భారత్ ట్రైన్‌ల పట్ల ప్రయాణికుల నుండి విశేష స్పందన లభిస్తోంది. సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో సుఖవంతంగా ప్రయాణించే అవకాశం ఉండటంతో వందే భారత్ ట్రైన్‌లను ప్రయాణికులు ఆదరిస్తున్నారు. దీంతో మరి కొన్ని రూట్లలో కొత్త వందే భారత్ ట్రైన్ లను రైల్వే శాఖ సిద్ధం చేసింది. మరో పది వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఈ నెలలోనే మరో పది వందే భారత్ ట్రైన్ లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నెల 15న పీఎం మోదీ పది ట్రైన్లను వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఏయే మార్గాలలో అంటే.. టాటా నగర్ – పాట్నా, వారణాసి – దియోఘర్, రాంచీ – గొడ్డ, దుర్గ్ – విశాఖపట్నం, టాటా నగర్ – బెర్హంపూర్ (ఒడిసా) రూర్కెలా – హౌరా, హౌరా – గయా, ఆగ్రా – వారణాసి సహా కీలక మార్గాల్లో కనెక్టివిటీని మరింత విస్తరించనున్నారు. రైల్వే వ్యవస్థను ఆధునికీకరించే క్రమంలో భాగంగా ఈ కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు. అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ రైళ్లు హైస్పీడ్ సామర్థ్యాలు కలిగి ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :