Sunday, 25 January 2026 04:43:49 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

ఎయిర్ బెల్లూను, బ్రోకో కటింగ్.. ప్రకాశం బ్యారేజ్‌లో బోట్లను వెలికితీసేందుకు శ్రమిస్తున్న అధికారులు

Date : 11 September 2024 05:15 PM Views : 557

Studio18 News - ANDHRA PRADESH / : Prakasam Barrage Stranded Boats : ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిలో చిక్కుకున్న బోట్లను వెలికి తీసేందుకు వైజాజ్ రంగంలోకి దిగింది. సీలైన్ ఆఫ్ షో డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ బోట్లను వెలికితీసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బెలూన్లు, అండర్ వాటర్ బ్రోకో కటింగ్ తో బోట్లను వెలికితీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనుకున్నంత సులువుగా బోట్ల తొలగింపు ప్రక్రియ జరగకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ క్రేన్లతో బోట్లను తొలగించే ప్రయత్నం చేసినా బోట్లు కనీసం ఒక్క ఇంచు కూడా కదల్లేదు. అధికారులు గంటల పాటు తీవ్రంగా శ్రమించినా బోట్లు ఇంచు కూడా కదలకపోవడంతో అండర్ వాటర్ బ్రోకో కటింగ్, బెలూన్ల సాయంతో బోట్లను తొలగించనున్నారు. ఒక్కొక్కటి 50 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లను ఉపయోగించినా.. బోట్లు అక్కడి నుంచి కదల్లేదు. బోట్ల బరువు 20 టన్నులపైనే ఉండటం, బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకుని ఉండటం, ఇసుకతో నిండి ఉండటం వల్ల ఒత్తిడి కారణంగా బోట్లు కదల్లేని పరిస్థితుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :