Friday, 14 February 2025 07:29:44 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

బుడమేరు, కొల్లేరులో అక్రమ నిర్మాణాలు తొలగించడానికి ఈ పని చేయిస్తాం: మంత్రి నిమ్మల

Date : 05 September 2024 12:23 PM Views : 68

Studio18 News - ANDHRA PRADESH / : Nimmala Rama Naidu: ఆంధ్రప్రదేశ్‌లోని బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుడమేరు, కొల్లేరులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడానికి సర్వే చేయిస్తామని తెలిపారు. బుడమేరు వల్ల బెజవాడ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే బుడమేరుకు ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. గడిచిన వైసీపీ ఐదేళ్ల పాలనలో బుడమేరుకు రూపాయి ఖర్చు పెట్టలేదు తట్ట మట్టి ఎత్తలేదని విమర్శించారు. కనీస నిర్వహణ ఉండుంటే ఈరోజు బెజవాడ వాసులకు బుడమేరు ముప్పు ఉండేది కాదని చెప్పారు. బుడమేరు కాలువకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పూడుస్తున్నామని నిమ్మల రామానాయుడు తెలిపారు. నేటి సాయంత్రానికల్లా ప్రధానమైన ప్రాంతాల్లో పడిన గండ్లను పూర్తి చేస్తామని అన్నారు. రెండు, మూడు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో పడిన గండ్లను పూడ్చటానికి సర్వేకంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. కాగా, దగ్గర ఉండి మరీ అక్కడి పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు