Friday, 14 February 2025 08:13:55 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

YS Sharmila: ష‌ర్మిల 'రైనీ సీజ‌న్' వ్యాఖ్య‌లపై మ‌రోసారి ట్రోల్స్

Date : 05 September 2024 11:48 AM Views : 49

Studio18 News - ANDHRA PRADESH / : 'రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్' అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. విజయవాడలో పర్యటించిన షర్మిల.. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అంతే.. నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో కూడా ఆమె 'పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర' అని చెప్పి నవ్వుల పాలైన విష‌యం తెలిసిందే. అలాగే 'ఆడ‌పిల్ల పుట్ట‌గానే ఈడపిల్ల కాదు ఆడ పిల్ల' అంటూ వ్యాఖ్యానించిన వీడియో కూడా గ‌తంలో బాగా ట్రోల్‌కు గుర‌యింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు