Wednesday, 26 March 2025 05:13:35 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన షర్మిల.. జగన్‌పై కీలక వ్యాఖ్యలు

Date : 02 September 2024 12:13 PM Views : 71

Studio18 News - ANDHRA PRADESH / : YS Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. షర్మిలతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర్ రెడ్డి మరణించారు. రాజశేఖర్ రెడ్డి మరణ వార్త తట్టుకోలేక 700 మంది మరణించారని గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డితో పాటు చనిపోయిన వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ నివాళులర్పిస్తున్నానని షర్మిల అన్నారు. ప్రజలకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని షర్మిల అన్నారు. రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది. పది సంవత్సరాలైనా రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికికూడా అలానే ఉంది. ప్రతేక హోదా రాలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి కల, మిగిలిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. కడప నుంచి జగన్ ముఖ్యమంత్రి అయిఉండి కూడా స్టీల్ ఫ్యాక్టరీని నిర్మించలేకపోయారని షర్మిల విమర్శించారు. పాలకులు ప్రజలకు మేలు చేయడానికి ఆలోచించండి. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని షర్మిల స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :