Saturday, 08 November 2025 08:58:23 PM
# Rajamouli: మహేశ్-రాజమౌళి సినిమాకు తొలి విమర్శ.. '24'ను కాపీ కొట్టారా? # Nara Lokesh: పాట్నా చేరుకున్న నారా లోకేశ్... ఘనస్వాగతం పలికిన బీజేపీ నేతలు # Rajinikanth: అన్నకు గుండెపోటు... షూటింగ్ ఆపేసి బెంగళూరు వెళ్లిన రజనీకాంత్ # Devajit Saikia: ఆసియా కప్ ట్రోఫీ వివాదం... స్పందించిన బీసీసీఐ కార్యదర్శి సైకియా # Pawan Kalyan: ఆపరేషన్ మొదలైతే ఆగదు... ఎర్రచందనం స్మగర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ # Jaggareddy: బెంజ్ కారులో తిరిగే స్థోమత ఉన్నా నేను గంజికే కనెక్ట్ అయ్యాను: జగ్గారెడ్డి # Anu Emmanuel: 'ది గర్ల్ ఫ్రెండ్' నా హృదయంలో నిలిచిపోయే సినిమా: అను ఇమ్మాన్యుయేల్ # SEBI: డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా? కొనుగోలుదారులకు సెబీ అలర్ట్ # Vidadala Rajini: అక్రమ కేసులు పెడుతున్న వారిని వదిలిపెట్టను.. పోలీసులను హెచ్చరించిన రజిని # Pinarayi Vijayan: వందేభారత్ రైలు ప్రారంభోత్సవంలో ఆర్ఎస్ఎస్ గీతం... తీవ్రంగా స్పందించిన కేరళ సీఎం # Rajasthan bus robbery: రాజస్థాన్‌లో సినిమా ఫక్కీలో బస్సు దోపిడీ యత్నం # Steve Waugh: ఆట కంటే ఏ ఆటగాడూ గొప్ప కాదు.. కోహ్లీ, రోహిత్‌పై స్టీవ్ వా కీలక వ్యాఖ్యలు # James Watson: డీఎన్ఏ ఆవిష్కర్త జేమ్స్ వాట్సన్ కన్నుమూత # Revanth Reddy: రేవంత్ కు చంద్రబాబు, స్టాలిన్, సోనియా, రాహుల్, చిరంజీవి, డీకే శుభాకాంక్షలు # Prashant Kishor: లాలూ పేరు చెప్పి మోదీ భయపెడుతున్నారు: ప్రశాంత్ కిశోర్ # Womens Cricket: మహిళల క్రికెట్ సరికొత్త చరిత్ర.. వ్యూయర్‌షిప్‌లో పురుషులతో సమం # Hanamkonda: వేలాది నాటుకోళ్లు ఫ్రీగా దొరికితే ఎలా ఉంటుంది? .. హన్మకొండలో ఇదే జరిగింది.. ఎగబడిన జనం! # AP Lawyers Welfare Fund: ఏపీలో 1,150 లాయర్ల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున సాయం # Rashmika Mandanna: పెళ్లిపై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. అతని కోసం తూటాకైనా ఎదురెళ్తానని వ్యాఖ్య # India Vs Pakistan: ఒలింపిక్స్‌లో దాయాదుల పోరు అనుమానమే.. ఐసీసీ కొత్త నిబంధనతో పాక్‌కు కష్టాలు

Jr NTR : పంచెకట్టుతో ఎన్టీఆర్.. ఫ్యామిలీలతో కలిసి ఆలయంలో ఎన్టీఆర్, నీల్, రిషబ్..

Date : 02 September 2024 11:44 AM Views : 191

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Jr NTR : ఎన్టీఆర్ గత రెండు రోజులుగా ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టితో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, వాళ్ళ ఫ్యామిలీలతో కలిసి ఎన్టీఆర్ కర్ణాటక అంతా తిరిగేస్తున్నారు. ఇప్పటికే ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కొల్లూరు శ్రీ మూకాంబిక ఆలయం, కుందుపుర బీచ్ ని సందర్శించగా అక్కడ వీరు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిన్న సాయంత్రం ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు రిషబ్, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీలు కలిసి మూద్గల్ లోని శ్రీ కేశవానంతేశ్వర ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ఎన్టీఆర్ తో పాటు రిషబ్, నీల్ కూడా పంచెకట్టుతో సాంప్రదాయంగా వెళ్లారు. ఆలయం వెలుపల ఫ్యామిలీలతో దిగిన ఫోటోలను ఎన్టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ వరుసగా కర్ణాటక ఆలయాల సందర్శన చేస్తుండటం, ఆ ఫొటోలు వైరల్ అవుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సడెన్ గా ఈ ట్రిప్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :