Saturday, 26 April 2025 07:07:14 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించబోం.. పెద్దిరెడ్డిపై అనుమానాలు: మదనపల్లె ఘటనపై మంత్రి అనగాని

Date : 22 July 2024 05:44 PM Views : 106

Studio18 News - ANDHRA PRADESH / : Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కీలక దస్త్రాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. కొత్త సబ్‌కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టడానికి ముందు జరిగిన ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పిపుచ్చేందుకే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అన్నారు. ఆ కార్యాలయం మొన్నటి వరకు పెద్దిరెడ్డి నియంత్రణలోనే ఉందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ల్యాండ్ కన్వెర్షన్ జరిగిందని ఆరోపించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించిన తర్వాతే సబ్ కలెక్టర్ కార్యాలయ దగ్దం ఘటన జరిగిందని సత్యప్రసాద్ తెలిపారు. పెద్దిరెడ్డి మీద, స్థానిక వైసీపీ నేతల మీదే తమకు అనుమానం ఉందని చెప్పారు. ఆదివారం ఉద్యోగులు పని చేయడం ఎందుకని నిలదీశారు. ఆర్డీవో, ఎమ్మార్వోతో పాటు ఇతర ఉద్యోగులు, అధికారుల మొబైల్స్ సీజ్ చేశామని చెప్పారు. ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించబోమని సత్యప్రసాద్ అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న వేళ ఫైళ్లు మాయం అవుతున్నాయని లేదంటే దగ్దం అవుతున్నాయని తెలిపారు. ఉద్యోగులు పని చేస్తే సరిగ్గా చేయాలని, లేదంటే పక్కకు తప్పుకోవాలని, గత వైసీపీ ప్రభుత్వ అవినీతిని కప్పి పుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘటనపై విచారణ కాగా, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు వెళ్లారు. అగ్ని ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఎవరైనా నిప్పు పెట్టారా లేక షార్ట్ సర్క్యూట్ కు అవకాశం ఉందా అన్న కోణంలో విచారణ జరుగుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :