Monday, 23 June 2025 02:53:42 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Duvvada Srinivas: మాధురి పెట్రోలు బంకు పునరుద్ధరణ కోసం అధికారికి దువ్వాడ బెదిరింపులు..

Date : 13 August 2024 11:12 AM Views : 163

Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ.. పెట్రోలు రిఫైనరీ సంస్థ అధికారిని ఫోన్‌లో బెదిరిస్తూ ఆయన మాట్లాడిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ప్రస్తుత వివాదంలో సెంటరాఫ్ అట్రాక్షన్ అయిన మాధురికి శ్రీకాకుళం జిల్లా తలగాం గ్రామ కూడలిలోని పెట్రోలు బంకు అనుమతులను తక్షణమే పునరుద్ధరించాలంటూ సంబంధిత రిఫైనరీ అధికారిని తీవ్ర స్వరంతో బెదిరించారు. అయితే, ఆ బంకుకు అనుమతులు ఎప్పుడో రద్దయ్యాయని, డీలర్‌షిప్ కూడా తొలగించామని, కాబట్టి పునరుద్ధరణ సాధ్యంకాదని అధికారి బదులిచ్చారు. అసలు ఈ విషయంలో సంబంధిత వ్యక్తే మాట్లాడాలని, మీరెలా మాట్లాడతారని అధికారి ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్సీ కోపంతో ఆయనతో వాగ్వివాదానికి దిగారు. తానెందుకు మాట్లాడకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్సీనని, రోడ్‌సైడ్ వ్యక్తిని కాదంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాను డీఎంతో మాట్లాడానని, అయినప్పటికీ ఎందుకు చేయవని అధికారిని దువ్వాడ ప్రశ్నించారు. దువ్వాడ గొంతు పెంచడంతో.. అరవొద్దని అధికారి సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :