Monday, 17 February 2025 04:21:03 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

నామినేషన్ దాఖలు చేసిన బొత్స.. కూటమి అభ్యర్థిపై కీలక వ్యాఖ్యలు

Date : 12 August 2024 03:24 PM Views : 62

Studio18 News - ANDHRA PRADESH / : విశాఖలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీకి బలం ఉన్నప్పటికీ టీడీపీ పోటీ చేస్తానని చెబుతోందని అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నామినేషన్ వేశానని తెలిపారు. తమకు 530 పైచిలుకు ఓట్ల బలం ఉందని చెప్పారు. రెండు పార్టీల మధ్య 300 ఓట్ల వ్యత్యాసం ఉందని తెలిపారు. జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, అందరినీ కలిశామని అన్నారు. రాజకీయం అంటే వ్యాపారం కాదని, కూటమి పార్టీ అంత అమాయకంగా పోటీ చేస్తుందని తాను ఊహించడం లేదని తెలిపారు. తాము రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తున్నామని, రాజకీయాన్ని వ్యాపారంగా చూడడంలేదని అన్నారు. దుష్టులకు దూరంగా ఉండడానికే శిబిరం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. కూటమి తరుఫున పారిశ్రామిక వేత్తను నిలుపుతున్నట్లు వార్తల్లో చుశానని, త్వరలోనే అన్ని విషయాలపై మాట్లడతానని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు