Friday, 14 February 2025 07:47:33 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

నా కుమార్తెపై లేనిపోని నిందలు వేస్తున్నారని: దువ్వాడ వాణి తండ్రి

Date : 11 August 2024 04:10 PM Views : 91

Studio18 News - ANDHRA PRADESH / : శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి ఆయన భార్య దువ్వాడ వాణి మద్దతుదారులు చేరుకున్నారు. దువ్వాడ శ్రీను డైవర్స్ ఇస్తాననడంపై పలువురు మహిళలు మండిపడుతున్నారు. ఇరువురూ కలిసి ఉండాలని కోరుతున్నారు. మరోవైపు, దువ్వాడ వాణి తండ్రి సంపతి రాఘవరావు 10 టీవీతో మాట్లాడుతూ.. తన కుమార్తెపై లేనిపోని నిందలు వేస్తున్నారని చెప్పారు. అనేక సార్లు సర్దిచెప్పే ప్రయత్నం చేశానని, దువ్వాడ శ్రీను వినడంలేదని తెలిపారు. ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. మాట్లాడటానికి కూడా దువ్వాడ దొరకడంలేదని చెప్పారు. ఆయనను హత్య చేయడానికి తన కూతురేమైనా బాడీ బిల్డరా అని ప్రశ్నించారు. తానే వారికి ఆస్తులు ఇచ్చానని, వారిద్దరూ కలిసి ఉండాలని కోరారు. ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద మూడో రోజు ఆక్ష్న భార్య వాణి, కుమార్తె హైందవి నిరసన దీక్ష కొనసాగుతోంది. పోలిస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. డైవర్స్ నోటీసు ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమవుతున్నారు. ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని దువ్వాడ వాణి అంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు