Monday, 23 June 2025 03:20:44 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

నా కుమార్తెపై లేనిపోని నిందలు వేస్తున్నారని: దువ్వాడ వాణి తండ్రి

Date : 11 August 2024 04:10 PM Views : 155

Studio18 News - ANDHRA PRADESH / : శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి ఆయన భార్య దువ్వాడ వాణి మద్దతుదారులు చేరుకున్నారు. దువ్వాడ శ్రీను డైవర్స్ ఇస్తాననడంపై పలువురు మహిళలు మండిపడుతున్నారు. ఇరువురూ కలిసి ఉండాలని కోరుతున్నారు. మరోవైపు, దువ్వాడ వాణి తండ్రి సంపతి రాఘవరావు 10 టీవీతో మాట్లాడుతూ.. తన కుమార్తెపై లేనిపోని నిందలు వేస్తున్నారని చెప్పారు. అనేక సార్లు సర్దిచెప్పే ప్రయత్నం చేశానని, దువ్వాడ శ్రీను వినడంలేదని తెలిపారు. ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. మాట్లాడటానికి కూడా దువ్వాడ దొరకడంలేదని చెప్పారు. ఆయనను హత్య చేయడానికి తన కూతురేమైనా బాడీ బిల్డరా అని ప్రశ్నించారు. తానే వారికి ఆస్తులు ఇచ్చానని, వారిద్దరూ కలిసి ఉండాలని కోరారు. ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి వద్ద మూడో రోజు ఆక్ష్న భార్య వాణి, కుమార్తె హైందవి నిరసన దీక్ష కొనసాగుతోంది. పోలిస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. డైవర్స్ నోటీసు ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమవుతున్నారు. ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని దువ్వాడ వాణి అంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :