Wednesday, 16 July 2025 11:54:52 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Chiranjeevi: ఒలింపిక్స్ విజేతలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అభినందనలు

Date : 11 August 2024 11:28 AM Views : 176

Studio18 News - జాతీయం / : ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. అలాగే ఇండియా తరపున పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న 117 మంది క్రీడాకారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పతకాలు సాధించిన వారిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. షూటింగ్ స్టార్స్ మనూభాకర్, సరబ్ జీత్ సింగ్, స్వప్నిల్ కుశాలే, ఇండియా హాకీ టీమ్, హాకీ క్రీడాకారుడు శ్రీజేశ్, జావెలిన్ ఛాంపియన్ నీరజ్ చోప్రా, స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ లను అభినందించారు. వినేశ్ ఫోగాట్ నీవు నిజమైన పోరాట యోధురాలివంటూ చిరంజీవి కొనియాడారు. ఈ సందర్భంగా వారి ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది ఒలింపిక్స్ చూసేందుకు చిరంజీవి తన కుటుంబంతో కలిసి పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. పారిస్ వీధుల్లో కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను చిరంజీవి, కోడలు ఉపాసన ఎక్స్ లో పంచుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :