Thursday, 12 March 2026 01:14:20 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Hindenburg: భార‌త్‌లో మ‌రోసారి హిండెన్‌బ‌ర్గ్‌ ప్ర‌కంప‌న‌లు.. వైర‌ల్‌గా మారిన‌ ట్వీట్‌!

Date : 10 August 2024 01:30 PM Views : 437

Studio18 News - జాతీయం / : అదానీ గ్రూప్‌ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక దేశ వ్యాపార రంగాన్ని ఓ కుదుపు కుదిపేసిన విష‌యం తెలిసిందే. తాజాగా హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మరో పోస్ట్‌ చేసింది. శనివారం ఉదయం తన ఎక్స్‌ ఖాతాలో 'సమ్‌థింగ్‌ బిగ్‌ సూన్‌ ఇండియా' అని రాసుకొచ్చింది. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై పలు రకాల స్పందనలు వస్తున్నాయి. హిండెన్‌బ‌ర్గ్‌ మరోసారి భారత మార్కెట్లలో బాంబు పేల్చనుందా? అని నెట్టింట చ‌ర్చ‌ మొదలైంది. ఈసారి ఏ కంపెనీపై నివేదిక విడుదల చేయనుందో? అంటూ దేశవ్యాప్తంగా అంద‌రూ చర్చించుకుంటున్నారు. అయితే, మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే హిండెన్‌బర్గ్‌ ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందనేది కొంద‌రి అభిప్రాయం. ప్రస్తుతం హిండెన్‌బ‌ర్గ్‌ పెట్టిన ఈ పోస్ట్‌ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, త‌మ‌ను తాము అమెరికా 'పెట్టుబడి పరిశోధన సంస్థ'గా పిలుచుకునే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ను నాథన్ ఆండర్సన్ 2017లో స్థాపించారు. ప్ర‌స్తుతం ఈ సంస్థలో దాదాపు 10 మంది ఉద్యోగులు ఉన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :