Thursday, 22 May 2025 03:43:16 PM
# ఒకే నెలలో 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్న ప్రముఖ టెక్ సంస్థ # కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి?

Amaravati: వైసీపీ మూడు ముక్కలాటతో అమరావతికి తీరని నష్టం జరిగింది: మంత్రి నారాయణ

Date : 08 August 2024 11:08 AM Views : 156

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ అమ‌రావ‌తిలో జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నుల‌ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మొత్తం రూ. 36.5 కోట్ల‌తో నాగార్జున క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సీసీ) సంస్థ ఈ ప‌నుల‌ను టెండ‌ర్ ద్వారా ద‌క్కించుకున్నట్టు తెలిపారు. మొత్తం 23,429 ఎక‌రాల్లో జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న చేస్తున్నట్టు చెప్పారు. ప్ర‌స్తుత స‌చివాల‌యం వెనుక‌ వైపు నుంచి జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నుల‌ను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే తాడికొండ శ్రావ‌ణ్ కుమార్‌తో క‌లిసి ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం స్వ‌యంగా పొక్లెయిన్‌ను ఆప‌రేట్ చేసి ప‌నుల‌ను ఆయన ప్రారంభించారు. వైసీపీ ప్ర‌భుత్వం మూడు ముక్క‌లాట ఆడి విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు, అమ‌రావ‌తి అంటూ రైతుల‌ను ఇబ్బంది పెట్టిందని మంత్రి విమర్శించారు. మొత్తం 58 వేల ఎక‌రాలు అమ‌రావ‌తి ప‌రిధిలో ఉండ‌గా 24 వేల ఎక‌రాల్లో ద‌ట్ట‌మైన అడ‌విలా పిచ్చి మొక్క‌లు పెరిగిపోయాయ‌ని అన్నారు. వెంట‌నే కంప‌లు తొల‌గించాల‌న్న సీఎం ఆదేశాల‌తో ప‌నులు ప్రారంభించామని తెలిపారు. 30 రోజుల్లోగా ప‌నులు పూర్తి చేసేలా టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్తిచేశామ‌ని అన్నారు. అమ‌రావ‌తి ప‌నుల‌కు ఇది మొద‌టి అడుగు అని మంత్రి అన్నారు. జంగిల్ క్లియ‌రెన్స్ పూర్త‌యితే రైతులు త‌మ‌కు వ‌చ్చిన రిటర్న‌బుల్ ప్లాట్‌లు ఎక్క‌డ ఉన్నాయో చూసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :