ANDHRA PRADESH
-
లోక్ సభలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి లోక్ సభలో మాట్లాడుతూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విషయాలపై మాట్లాడతారు..…
Read More » -
మద్యం మత్తులో పై అధికారులను కాల్చి చంపిన సీఆర్పీఎఫ్ జవాను
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చాలా నేరాలకు మద్యం మహమ్మారే ప్రధాన కారణం. మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని మరిచిన కొందరు ఇతరుల జీవితాలను ఛిద్రం…
Read More » -
త్వరలోనే నిర్భయ దోషులకు ఉరి అమలు
నిర్భయ కేసులో నలుగురు దోషులకు త్వరలోనే ఉరి శిక్ష అమలు చేసేందుకు తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. వారిని ఉరి…
Read More » -
యూపీ సర్కారు కీలక నిర్ణయం!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యాచారం కేసుల సత్వర పరిష్కారానికి 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు…
Read More » -
నేడు పీఎస్ఎల్వీ సీ–48 కౌంట్డౌన్కు శాస్త్రవేత్తలు సన్నాహాలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ‘షార్’ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు ప్రయోగించనున్న…
Read More » -
బిహార్లో దారుణం!
బిహార్లో యువతి పై మరో అకృత్యం చోటుచేసుకుంది. అత్యాచారం చేయబోతుండగా ప్రతిఘటించినందుకు 23 ఏళ్ల ఆ యువతికి ఓ కీచకుడు నిప్పంటించాడు. బిహార్లోని అహియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో…
Read More » -
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మంచి గుణపాఠం చెప్పాను: మోదీ
ఉప ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు అద్భుత తీర్పునిచ్చారని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల్లో తామిచ్చిన తీర్పును అపహాస్యం చేసి, వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్కు ఈ ఉప ఎన్నికల్లో…
Read More » -
మరోసారి రెచ్చిపోయిన ఆధ్యాత్మిక గురువు నిత్యానంద
అత్యాచారం ఆరోపణలతో దేశం వదిలి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి రెచ్చి పోయారు. ఏ వెదవ కోర్టు తనను ఏమీ చేయలేదని, తానే పరమశివుడినని…
Read More » -
దేశ రాజధాని ఢిల్లీలో కదంతొక్కిన ఆదివాసీలు
హక్కుల సాధన కోసం ఆదివాసీలు కదంతొక్కారు. అస్తిత్వ పోరాటాన్ని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఉధృతం చేశారు. తమ హక్కులను కాలరాస్తున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి…
Read More » -
పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్సభ
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్సభ ఆమోదం తెలిపింది. వాడి, వేడి చర్చ అనంతరం, విపక్ష సభ్యుల నిరసనల మధ్య బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా…
Read More »