వందలాది ఫొటోగ్రాఫర్లు ఏకకాలంలో మంత్రి రోజాను క్లిక్ మనిపించిన వైనం… వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు Andhra Pradesh వందలాది ఫొటోగ్రాఫర్లు ఏకకాలంలో మంత్రి రోజాను క్లిక్ మనిపించిన వైనం… వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు ఏపీ మంత్రి రోజా విజయవాడలో నిర్వహించిన ఫొటోగ్రఫీ కార్నివాల్-ఎక్స్ పో కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వందలమంది ఫొటోగ్రాఫర్లు ఏకకాలంలో మంత్రి రోజాను ఫోటో తీశారు....Read More