book writer for hire https://book-success.com/

TeluguNews

  ఎంపి నామా కుమారుడిని కత్తితో బెదిరించిన కొందరు దుండగులు.. రూ.75 వేలు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. టోలిచౌకి వద్ద పృథ్వీ తన వాహనంలో వెళ్తుండగా.. దాన్ని...
తిరుమల : అఖండ హరినామ సంకీర్తన తిరుమలలో పునఃప్రారంభమైంది. ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొని హరినామ సంకీర్తనం చేశారు. రెండేండ్ల తర్వాత హరినామ...
  కామన్‌వెల్త్ గేమ్స్‌లో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ మహిళలు చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలవకలేకపోయిన పాక్ బ్యాటర్లు.. ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. వర్షం కారణంగా...
  అమరావతి : ఏపీలోని పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం సభ్యులు ఇవాళ సందర్శించారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ ఖయ్యం మహమ్మద్‌ నేతృత్వంలోని సభ్యులు ప్రాజెక్టును సందర్శించి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ను...
ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలను టీటీడీ బోర్డు శనివారం వెల్లడించింది. ఆగస్టు నెల విశేష పర్వదినాల జాబితా ప్రకారం ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు...
సంగారెడ్డి: జిల్లాలోని రేజీంతల్‌లో పులి సంచారం కలకలం రేపింది. శనివారం ఉదయం గ్రామానికి చెందిన కుందేళ్ల లక్ష్మయ్య అనే రైతు పొలానికి వెళ్తుండగా చిరుత పులి కనిపింది. దీంతో భయాందోళనకు గురైన అతడు...
బార్సిలోనా: పాప్ స్టార్ ష‌కీరాకు 8 ఏళ్ల జైలు శిక్ష ప‌డే అవకాశాలు ఉన్నాయి. ప‌న్ను ఎగ‌వేత కేసులో ఆమెకు ఆ శిక్ష వేయాల‌ని బార్సిలోనా ప్రాసిక్యూట‌ర్లు వాదించారు. ట్యాక్స్ కుంభ‌కోణం కేసులో...
హైదరాబాద్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ముసరాం బాగ్,చాదర్‌ ఘాట్‌ బ్రిడ్జిలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ముసరాం...
హైదరాబాద్‌: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 81 వేల పోస్టులను ప్రభుత్వం విడుతల వారీగా భర్తీ చేస్తున్నది. ఇందులో భాగంగా పోలీస్‌ శాఖ ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ విడుదల చేసింది....
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి యున్నారు. వీరికి దర్శనభాగ్యం ఎనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 68,982 మంది...