జగ్గారెడ్డిని ఏనాడూ శపించలేదు… ప్రజాశాంతి పార్టీలోకి రమ్మంటున్నాను: కేఏ పాల్
జగ్గారెడ్డి తన చారిటీ సిటీని మూయించారన్న కేఏ పాల్ జగ్గారెడ్డిని క్షమించానని, ఇక ముందు క్షమించబోనని వెల్లడి సంగారెడ్డిని అభివృద్ధి చేద్దాం అంటూ జగ్గారెడ్డికి పిలుపు సంగారెడ్డి...