నేటి నుంచి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నృసింహుడిని దర్శించుకోనున్న కిషన్ రెడ్డి, సంజయ్ స్వామికి ప్రత్యేక పూజలు.. అనంతరం బహిరంగ సభ ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి...
NarendraModi
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ . 2023 వరకు కొనసాగనున్న ఉత్సవాలు . ఈ నెల 6న రాష్ట్రపతి భవన్లో ఉత్సవాల సన్నాహక సమావేశం...
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5వేల రూపాయల చొప్పున ఇస్తోంది. ఏటా రెండు విడుతల్లో ఈ డబ్బులు ఇస్తున్నారు....
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నీటిపై తేలియాడే అత్యాధునిక సోలార్ ప్లాంట్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రధాని మోడీ జాతీకి అంకితం చేస్తారు. ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో రూ.430...
హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ముసరాం బాగ్,చాదర్ ఘాట్ బ్రిడ్జిలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ముసరాం...
ఇండియన్ ఎయిర్ఫోర్స్కి చెందిన శిక్షణ విమానం MiG-21 విమానం ఒకటి రాజస్తాన్లోని బర్మర్ జిల్లాలో కూలిపోయింది.ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. బర్మర్ జిల్లా కలెక్టర్ లోక్ బందు...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ద్రౌపది ముర్మును ఆయన ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించారు. ఈ...
Planting Trees: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ విద్యా సంస్థలో ఈ అవమానం జరిగింది. మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాలో ఓ మగ టీచర్.. విద్యార్థులందరూ మొక్కలు నాటుతుండగా కొందరు బాలికలను మాత్రం మినహాయించాడు....
అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి కేంద్ర హోంశాఖ తెలుగు రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. ఏపీ విభజన చట్టం హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచుతారనే ప్రచారం ఎప్పటి నుంచో...
తెలంగాణ సీఎం కేసీఆర్ను ముప్పుతిప్పలు పెట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు కేసీఆర్కు అగ్ని పరీక్ష పెట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది. ...