ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని ఛీకొట్టారు.. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పదు: జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జగన్ కు చెంపపెట్టన్న శ్రవణ్ వైసీపీ ఆగడాలను ప్రజలు గుర్తించారని వ్యాఖ్య ఇప్పటికైనా అమరావతిని గుర్తించాలని హితవు ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల...