Editorial

నాయకులలో ఎంత స్వార్ధము,అవినీతి ఉందో అంతకు రెట్టింపు సామాన్యప్రజలలో కూడా ఉండటం గమనిస్తే భారత దేశ సంస్కృతి ఎంతగా దిగజారిపోయిందో అర్ధం అవుతుంది. ఒకర్నొకరు  పోల్చి చూసుకొంటూ,అసూయతో అట్టుడికిపోతూ ,తానేమైపోయినా ఫర్వాలేదు,పొరుగువారు పచ్చగా ఉండకూడదనే తామస...
బీజేపీ కీల‌క నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ‌కీయ నేత‌గా కొన‌సాగుతూనే తాజాగా రైటర్ అవ‌తారం కూడా ఎత్తారు. ప్ర‌ముఖ తెలుగు దిన‌ప‌త్రిక ఈనాడులో ఆయ‌న ఓ వ్యాసం...