Crimenews

పరువు కోసం పెద్దలు ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. పిల్లల కంటే పరువుకే పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను సైతం హతమారుస్తున్నారు....
మలక్‌పేట: అర్థరాత్రి వరకు కలిసి మద్యం తాగి స్నేహితుని ఇంట్లో రూ. 75 లక్షల నగదు దోచుకెళ్లాడు ఓవ్యక్తి. ఈ సంఘటన శనివారం మలక్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌...
హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఓ వివాహిత మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్తి కోసం భర్త పెట్టే చిత్రహింసలు రోజురోజుకు ఎక్కువవడంతో బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని...
కార్వీ స్కామ్‌లో ఆ సంస్థకు చెందిన రూ.110 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. షేర్స్, భూములు, భవనాల షేర్స్, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలను జప్తు చేశారు. మనీ ల్యాండరింగ్...
ముస్తాబాద్ మండలంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అధికారులు, పోలీసుల కళ్లుగప్పి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.ఈక్రమంలో నామాపూర్లోని...
1. కొత్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని ఓ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గ్రామానికి...
విశాఖ పట్నం ఆర్కే బీచ్ లో 21 ఏళ్ల వివాహిత మిస్సింగ్ కేసు లో సినిమాటిక్ ట్విస్ట్ వెలుగు లో కి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం కి చెందిన సాయి ప్రియ...