రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వెటర్నరీ ఏడీఏ Andhra Pradesh రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వెటర్నరీ ఏడీఏ అమరావతి : తూర్పుగోదావరి జిల్లా లో ఓ పశువైద్యుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లాలోని చింతూరులో వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రవితేజ పెద్దాపురం వరహాలయ్యపేట శివారు కాలనీలో...Read More