book writer for hire https://book-success.com/

ANDHRAPRADESH

మారనున్న పదకొండు స్టేషన్ల రూపురేఖలు ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పన విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ వెల్లడి దేశంలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చి, ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో కేంద్ర...
పింగళి వెంకయ్య (1876–1963)  రెండో బోయర్‌ యుద్ధంలో పింగళి వెంకయ్యకీ, గాంధీజీకీ  స్నేహం కుదిరింది. ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది. ఆ పరిచయంతో, స్వాతంత్యోద్య్రమకారుడిగా తన అనుభవంతో వెంకయ్య జెండాకు రూపకల్పన చేశారు....
Krishna Water :  తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్‌ హీట్‌ను పెంచే కృష్ణా నది మిగుల జలాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కృష్ణా మిగులు జలాల్లో ఏపీ, తెలంగాణ వాటాలు తేలుస్తామని...
  జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జాతీయ పకాన్ని రూపొందించి దేశ ప్రజలందరూ గర్వపడేలా...
తిరుమల : అఖండ హరినామ సంకీర్తన తిరుమలలో పునఃప్రారంభమైంది. ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొని హరినామ సంకీర్తనం చేశారు. రెండేండ్ల తర్వాత హరినామ...
    అల్లూరి సీతారామరాజు (మారేడుమిల్లి): నిన్న మొన్నటి వరకు వాడిపోయిన చెట్లకు ఇటీవల కురిసిన వర్షాలు కొత్త ఊపిరులూదాయి. ఏజెన్సీలో ఎటుచూసినా ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు ప్రకృతి కనువిందు చేస్తోంది. దట్టమైన అడవులు, ఎత్తైన...
విశాఖపట్నం: నగరంలో జాతీయ రహదారిని ఆనుకుని రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయం పక్కనే ఫుడ్‌క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఉంది. అతి తక్కువ ఫీజుతో ప్రభుత్వమే నిర్వహిస్తున్న ఈ ఇన్‌స్టిట్యూట్‌కు 35 ఏళ్లు పూర్తయింది. ప్రస్తుతం ఇక్కడ అడ్మిషన్లు...
  అమరావతి : తూర్పుగోదావరి జిల్లా లో ఓ పశువైద్యుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లాలోని చింతూరులో వెటర్నరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రవితేజ పెద్దాపురం వరహాలయ్యపేట శివారు కాలనీలో...
పరువు కోసం పెద్దలు ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. పిల్లల కంటే పరువుకే పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను సైతం హతమారుస్తున్నారు....
  అమరావతి : ఏపీలోని పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం సభ్యులు ఇవాళ సందర్శించారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ ఖయ్యం మహమ్మద్‌ నేతృత్వంలోని సభ్యులు ప్రాజెక్టును సందర్శించి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ను...