ప్రాణం తీసిన ఫైనాన్స్ వ్యాపారులు! ఈఎంఐ కట్టలేదని వెంటపడ్డ రికవరీ ఏజెంట్లు..
ఫైనాన్స్ వ్యాపారుల నుంచి తప్పించుకోవాలని ఓ ఉత్తరప్రదేశ్ కార్మికుడు చెరువులోకి దూకి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఖమ్మం నగర పరిధి జయనగర్కాలనీకి ఆనుకొని ఉన్న ఖానాపురం...